Wednesday, September 3, 2025

జిమ్ భద్రతా ప్రమాణాలపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్: తగిన రక్షణ చర్యలు లేకుండా జిమ్‌లలో పురుష శిక్షకులచే శిక్షణ పొందుతున్న మహిళల భద్రత, గౌరవంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆందోళనలను వ్యక్తంచేసింది. మహిళా క్లయింట్‌పై కుల ఆధారిత దూషణను ఉపయోగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరట్‌కు చెందిన జిమ్ ట్రెయినర్ నితిన్ సైనీ దాఖలుచేసిన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తి శేఖర్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణ తేదీని సెప్టెంబర్ 8కి వాయిదా వేశారు. బాధితురాలు తన అభియోగంలో మరో మహిళకు చెందిన అశ్లీల వీడియోలను తనకు పంపాడని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News