Tuesday, September 16, 2025

ఆమ్రపాలికి కేంద్రం షాక్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది.  తెలంగాణ కేడర్ కావాలన్న ఆమ్రపాలి సహా 11 మంది ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. వారిలో విద్యత్తు శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ కూడా ఉన్నారు. వీరంతా గతంలో తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డివోపిటి శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం వీరి విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News