Thursday, July 31, 2025

బుర్కినాఫాసోలో సైనిక స్థావరంపై దాడి… 50 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బుర్కినాఫాసో ఉత్తర ప్రాంతం లోని ఓ సైనిక స్థావరంపై సాయుధులు జరిపిన దాడిలో సుమారు 50 మంది సైనికులు మరణించారు. సోమవారం బౌల్వా ప్రావిన్స్ లోని దార్గోలో ఉన్న సైనిక స్థావరంపై ఈ దాడి జరిగింది. జమాయత్ నస్ల్ ఇస్లామ్ వాల్‌ముస్లిమీన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. సుమారు 100 మంది ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి తర్వాత స్థావరాన్ని తగులబెట్టి దోచుకున్నట్టు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News