Wednesday, April 30, 2025

కడపలో టెన్షన్… అవినాశ్ రెడ్డి అరెస్టు?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో టెన్షన్ కొనసాగుతోంది. వేంపల్లె మండలంలో గడపగడపకు కార్యక్రమంలో ఎంపి అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. మరో వైపు కడప, పులివెందులలో సిబిఐ బృందాలు పర్యటిస్తున్నాయి. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న టెన్షన్ వైసిపి నేతల్లో ఉంది. వివేకా హత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి హైకోర్టు బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో ఎంపి అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసి జైలు తరలించిన విషయం విధితమే.

Also Read:  పంజాబ్‌కు చాలా కీలకం.. నేడు చెన్నైతో పోరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News