Wednesday, July 16, 2025

జనగామలో రోడ్డుపై పసికందు

- Advertisement -
- Advertisement -

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. కిలాషాపురంలో అప్పుడే పుట్టిన పసికందును వదిలివెళ్లిపోయారు. మగబిడ్డను గ్రామస్థులు చేరదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ పసికందును శిశువిహార్‌కు తరలించారు. పసికందును వదిలిపెట్టినపై నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు. ఆమె కన్నతల్లి కాదు కాసాయి తల్లి అని మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News