Tuesday, August 26, 2025

ఓటు చోరీ జరగకపోతే చర్చ ఎందుకు జరపలేదు?: చామల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ కార్పొరేటర్ లా బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఓటు చోరిపై పార్లమెంట్ లో చర్చకు పట్టుబట్టామని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై చామల కౌంటర్ ఇచ్చారు. ఓటు చోరీ జరగకపోతే చర్చ ఎందుకు జరపలేదు? అని ప్రశ్నించారు. బిహార్ లో 65 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. చర్చ జరిగితే ఎవరు దొంగ అనేది తెలుస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also : ఎన్నికలున్నా.. లేకున్నా హిందూ ధర్మం కోసం నిలబెడతాం: బండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News