Sunday, June 1, 2025

దూసుకుపోతున్న ‘భైరవం’

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ భైరవం.(Bhairavam) విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ “ఈ సినిమాను అందరూ థియేటర్స్ (Theaters) లో చూసి ఎంజాయ్ చేయాలి. ఇలాంటి మంచి సినిమా చూస్తే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, నారా రోహిత్, అతిధి శంకర్, విజయ్, రాధా మోహన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News