Wednesday, September 17, 2025

బీజేపి మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా

- Advertisement -
- Advertisement -

తెలంగాణాలో ఎన్నికల తేదీ దగ్గరపడటంతో ఢిల్లీ పెద్దల తాకిడి ఎక్కువవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ శుక్రవారం పర్యటిస్తుండగా, బీజేపీ తరపున ప్రచారానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఆయన శనివారం హైదారాబాద్ చేరుకుని, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అదే రోజు గద్వాల, నల్గొండ, వరంగల్ లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని, ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News