- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం ప్రాంతంలో కన్న కూతురుపై తండ్రి అత్యాచారానికి యత్నించారు. తండ్రి మద్యం మత్తులో కూతురు శరీర భాగాలు తాకడంతో ఆమె తల్లికి చెప్పింది. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మద్యం మత్తులో పలుమార్లు కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు.
- Advertisement -