Wednesday, September 17, 2025

కాంగ్రెస్‌లో చేరిన వ్యాపారవేత్త కొత్త జైపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కరీంనగర్ నగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ రాజకీయ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొత్త జైపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News