Saturday, May 3, 2025

ఎఐ సాంకేతిక పరిజ్ఞానంలో రాష్ట్రం ముందుండబోతుంది: కలిశెట్టి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి రాజధాని అమరావతి ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తుందని ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని వెలగపూడి సభకు అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సైకిల్ పై  కలిశెట్టి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎఐ సాంకేతిక పరిజ్ఞానంలో రాష్ట్రం ముందుండబోతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శాశ్వతంగా రాజధానిగా ఉంటుందని, అమరావతి రైతుల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయని కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News