- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కెటిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎంఎల్సి బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడంతో పాటు వీడియోను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ఆయన వ్యాఖ్యలు రేవంత్ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో వివరించారు.
- Advertisement -