Wednesday, September 17, 2025

గ్రేటర్ నగరానికి ఎల్లో అలర్ట్ : భారత వాతావరణ శాఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహానగరంలో ఎల్లుండి నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈనెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశ ఉందని హైదరాబాద్‌కు ఎల్లో ఆలర్ట్ జారీ చేసింది. నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News