Thursday, September 18, 2025

పోలీస్ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పు…

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పోలీస్ నియామక తుది పరీక్ష తేదీల్లో పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. టీఎస్ పిఎస్సి విజ్ఞప్తి మేరకు ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఐటీ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఐటీ పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30వ తేదీకి మార్చారు. ఎస్సై ఐటీ, ఏఎస్సై పరీక్షలను మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News