Wednesday, June 18, 2025

రాష్ట్రపతికి స్వాగతం పలికిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన లో భాగంగా శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతికికి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాగతం పలికారు. ఇవాళ రాత్రి రాజ్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. రేపు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో రాష్ట్రపతి పాల్గొనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్ర కిషన్ రెడ్డి, మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News