Thursday, August 21, 2025

అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను సిఎం ఆదేశించారు. నిజామాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం డిఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కొంతకాలంగా డి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 2024, జూన్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News