Sunday, June 22, 2025

గంజాయి కోసం తనిఖీలు… గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహానగరంలోని బాలానగర్‌లో ఎస్‌ఒటి కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుతో చనిపోయాడు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో కానిస్టేబుల్ ప్రవీణ్ అక్కడికి వెళ్లాడు. ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News