Monday, September 15, 2025

మహిళా దర్బార్ ఎందుకు పెడుతున్నారు గవర్నర్: నారాయణ

- Advertisement -
- Advertisement -

CPI-Narayana

హైదరాబాద్: మహిళా దర్బార్ ఎందుకు పెడుతున్నారని గవర్నర్ తమిళిసైని సిపిఐ నేత నారాణయ ప్రశ్నించారు. ఎవ‌రైనా విన‌తిప‌త్రం ఇస్తే స్వీక‌రించాలి, ప్ర‌భుత్వానికి పంపించాలని అంతే కానీ రాజ్‌భ‌వ‌న్‌ లో ఉండి రాజ‌కీయాలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో గవర్నర్ పాత్ర అగ్గి రాజేస్తుందని మండిపడ్డారు. గవర్నర్ గా ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండొద్దన్నారు. గవర్నర్ తలపెట్టిన దర్బార్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News