Saturday, September 13, 2025

విశాఖ స్టీల్ ప్లాంటులో ఈవోఐ కోసం దరఖాస్తుకు ముగిసిన గడువు

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంటులో ఈవోఐ కోసం దరఖాస్తుకు గడువు గురువారం సాయంత్రానికి ముగిసింది. మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏడు విదేశీ సంస్థలు ఈవోఐ దాఖలు చేశాయని కార్మిక నేత అయోధ్య రామ్ వెల్లడించారు. ఎపి, తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపినట్లు సమాచారం లేదని ఆమోధ్యరామ్ వెల్లడించారు. ఎన్ఎండీసీ వంటివి కూడా ఈవోఐ దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News