Wednesday, April 30, 2025

అరాచక పాలన కావాలా?.. అభివృద్ధి కావాలా?: దేవినేని

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు, మోసాలతో అధికారంలోకి వచ్చారని టిడిపి నేత దేవినేని ఉమా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ను మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రపంచ పటంలో నిలిపారని ప్రశంసించారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను చంద్రబాబు అందించారని కొనియాడారు. అరాచక పాలన కావాలో… అభివృద్ధి కావాలో ఆంధ్ర ప్రజలే ఆలోచించాలన్నారు.

Also Read: జూ. ఎన్‌టిఆర్ సిఎం సిఎం అంటూ నినాదాలు… బాబు అసహనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News