Wednesday, September 17, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి 29,519 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు ఉందని టిటిడి వెల్లడించింది.

Also Read: విశాఖలో బాలికపై స్వామీజీ అత్యాచారం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News