Thursday, May 22, 2025

ధోనీ రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్టే?

- Advertisement -
- Advertisement -

చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ మరి కొం త కాలం పాటు ఐపిఎల్‌లో కొనసాగ డం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే సీజన్‌లో కూడా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ధోనీ ప్రకటించడం ప్రాధాన్య త సంతరించుకుంది. ఈ సీజన్ ముగిసిన తర్వాత ధోనీ ఐపిఎల్ నుంచి త ప్పుకుంటాడని అందరూ భావించారు. కానీ ధోనీ మాత్రం అనూహ్యంగా తాను మరి కొంతకాలం ఆటలో కొనసాగుతానని ప్రకటించాడు. వచ్చే ఐపిఎల్ సీజన్‌లో ఆడేందుకు సిద్ధమేనని పేర్కొన్నాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్టేనని చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News