Wednesday, September 17, 2025

అమెరికాలో కాల్పులు… ఏలూరు యువకుడు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓహాయోలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏలూరుకు చెందిన వీరా సాయేశ్(25) దుర్మరణం చెందాడు. 2021లో వీరా సాయేశ్ ఎంఎస్ చదువుకోసం అమెరికాకు వెళ్లారు. గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు. గ్యాస్ స్టేసన్‌లో పని చేస్తుండగా దొంగల ముఠా వచ్చి అతడిపై కాల్పులు జరపడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. సాయేశ్ తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. మృతుడికి తల్లి, అన్నయ్య ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News