Saturday, June 21, 2025

గడ్డపోతారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం…

- Advertisement -
- Advertisement -

జిన్మారం: సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. కార్మికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News