Tuesday, June 17, 2025

లోకమాన్య తిలక్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) స్టేషన్ క్యాంటీన్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు స్టేషన్‌లోని బుకింగ్, వెయిటింగ్ హాళ్లను చుట్టుముట్టాయి. స్టేషన్ నుండి ప్రయాణికులను ఖాళీ చేయించి, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళానికి చెందిన రెండు వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, గాయపడలేదని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News