- Advertisement -
అహ్మదాబాద్: గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భరూచ్ జిల్లా సంఘ్వి ఆర్గానిక్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం ధాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పదికి పైగా ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : ఉపపోరు తప్పదు
- Advertisement -