Thursday, September 18, 2025

తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై గణేష్ ఉత్సవ సమితి సభ్యుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆందోళన చేపట్టారు. ర్యాలీకి పోలీసులు అనుమతించకపోవడంతో వాగ్వాదానికి దిగారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
గణేష్ ఉత్సవ సమితి సభ్యులు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో చేస్తామని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News