Monday, June 16, 2025

గిల్ హాఫ్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

న్యూజీలాండ్ తో జరుగుతున్న ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అర్థ సెంచరీ చేశాడు. పదిహేను ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా ఒక వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. గిల్ 52 పరుగులతోనూ, కోహ్లీ 16 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ 29 బంతుల్లో 47 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సులు) చేసి, సౌతీ బౌలింగ్ లో విలియమ్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News