- Advertisement -
ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎఎమ్మార్ఎస్ఎల్బిసి) ప్రాజెక్టులో భాగంగా పెండిపాకల రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2007.43లక్షల మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీచేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని అక్కంపల్లి గ్రామం పంచాయతీ పరిధిలో పెండ్లిపాకల రిజర్వాయర్ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.
- Advertisement -