- Advertisement -
గాంధీనగర్: గుజరాత్లో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో 200 కొత్త కొవిడ్ కేసులు నమోదు కావడంతో కలవరం సృష్టిస్తోంది. గుజరాత్లో ఇప్పటివరకు 1281 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్లో కరోనా కేసులు 7 వేలు దాటాయి. చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -