- Advertisement -
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. విజయోత్సవాలు కాదని, రైతులకు అరిగోస పెడుతున్న కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల మేనిఫెస్టోలో (Election manifesto) రూ. 15 వేలు ఇస్తామని రూ. 12 వేలకు వచ్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు.
- Advertisement -