Tuesday, June 24, 2025

రైతులకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. విజయోత్సవాలు కాదని, రైతులకు అరిగోస పెడుతున్న కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల మేనిఫెస్టోలో (Election manifesto) రూ. 15 వేలు ఇస్తామని రూ. 12 వేలకు వచ్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News