Wednesday, June 18, 2025

బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్ లో కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. బిజెపి కార్యకర్తలు సైతం వారిపై కర్రలతో దాడికి యత్నించారు.  నిరసన చేసిన గిరిజనులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిరసన చేస్తున్న గిరిజన నాయకులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News