Thursday, August 21, 2025

తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు(ఆదివారం) స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్నీ కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.దీంతో భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది.

కాగా, నిన్న శ్రీవారిని 72,226 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 30,877 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.74 కోట్లు వచ్చినట్టు టిటిడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News