Thursday, September 18, 2025

తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. దీంతో బుధవారం భక్తులు కంపార్టుమెంట్లలో వేచి ఉండకుండా నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, ఆదివారం శ్రీవారిని 69,143 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 26,145 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలతో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News