- Advertisement -
రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రవేశాల గడువును జులై 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్ కళాశాలలోనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -