Wednesday, June 18, 2025

జనగామలో అంతరాష్ట్ర దొంగల ముఠా సంచారం

- Advertisement -
- Advertisement -

జనగామ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా సంచారం చేస్తోంది. జ్యోతినగర్ కాలనీలో దొంగలు సంచరిస్తున్నసిసిటివి ఫుటేజీని శనివారం పోలీసులు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. దొంగలు సంచరిస్తున్న వీడియోలు చూసిన జనం భయందోళనకు గురవుతున్నారు. సాయంత్రం అయితే ఇంట్లోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. పోలీసులు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టి దొంగలను పట్టుకోవాని ప్రజలు అధికారులు కోరుతున్నారు. అటు దొంగల ఆట కట్టించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News