Thursday, August 21, 2025

IPL 2024: రాజస్థాన్ పై బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17వ సీజన్ లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోరుకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జైపూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి జోష్ మీదున్న రాజస్థాన్ ఇందులో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఇక, గుజరాత్ కూడా రాజస్థాన్ ను ఓడించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగు పర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News