- Advertisement -
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపిఎల్ 2025 ఫైనల్ సమరంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బెంగళూరు 191 పరగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(43), మయాంక్ అగర్వాల్(24), లివింగస్టోన్(25), జితేశ్ శర్మ(24)లు రాణించగా.. చివర్లో షఫర్డ్(17) బ్యాట్ ఝుళిపించాడు.
- Advertisement -