Wednesday, April 30, 2025

హైదరాబాద్‌లో మరోసారి ఐటి సోదాల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో మరోసారి ఐటి సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐటి అధికారులు వంద టీమ్‌లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో సోదాలు చేశారు. పలు కంపెనీలతో పాటు వ్యక్తుల ఇళ్లలో విస్తృత తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ మాగంటి గోపినాథ్ ఇంట్లో సోదాలు చేపట్టారు. కూకట్‌పల్లిలోని హిందూ ఫార్చూన్‌లోనూ తనిఖీలు చేస్తున్నారు.

Also Read: సెమీ ఫైనల్లో భారత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News