Thursday, May 29, 2025

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ సిటీలోని  ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రముఖులు వస్తుండటంతో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News