Tuesday, July 1, 2025

కందమూల్ లో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కందమూల్ జిల్లా బిలిగూడోలలో ఎన్‌కౌంటర్ జరిగింది. సుఖలాడ గ్రామ శివారులో మావోయిస్టులు-భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా పోలీసులు మందుగుండు సామాగ్రి, రైఫిళ్లు, పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోలు చందన్, మంకుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News