Tuesday, September 16, 2025

ఆ నిధుల కోసం మోడీ ప్రభుత్వంతో కెసిఆర్ పోరాడుతున్నారు…

- Advertisement -
- Advertisement -

 

భద్రాద్రి కొత్తగూడెం: వరద బాధితులను ఆదుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని ఎంపి పార్థసారథిరెడ్డి తెలిపారు. ఎంపి పార్థసారిథి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కెసిఆర్ మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నారన్నారు. వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం సిఎం కెసిఆర్ రూ.1000 కోట్లు కేటాయించడంగొప్ప విషయమని పార్థసారథి రెడ్డి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News