Saturday, June 14, 2025

కెసిఆర్‌కు గాయాలు…. ఆస్పత్రిలో చేరారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కాలుజారి పడడంతో ఆస్పత్రికి తరలించారు. గురువారం అర్థరాత్రి సమయంలో యశోద ఆస్పత్రిలో ఆయనని చేర్చారు. కెసిఆర్‌కు కాలి ఎముక విరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News