- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి చేరుకున్నారు. మరోసారి కెసిఆర్ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. కెసిఆర్ వెంట కెటిఆర్, హరీష్రావు ఉన్నారు. శుక్రవారం కొన్ని టెస్టులు తర్వాత ఇవాళ మరోసారి ఆస్పత్రికి వచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ఆయన జలుబు, ఇతర సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం.
- Advertisement -