Monday, August 18, 2025

ఎసిబి వలకు చిక్కిన కీసర ట్రాన్స్‌కో ఏఈ

- Advertisement -
- Advertisement -

కీసర: మేడ్చల్ జిల్లా కీసర ట్రాన్స్‌కో ఏఈ మంగళవారం ఏసీబీ వలకు చిక్కారు. రూ.12 వేలు లంచం తీసుకుంటూ అనిల్ పట్టుబడ్డారు. బిల్లు మంజూరు చేసేందుకు ఏఈ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రస్తుతం  కార్యాలయంలో విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News