Tuesday, August 26, 2025

మజ్లిస్ కార్పొరేటర్లు, ఎంఎల్‌ఎలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏళ్లుగా నాంపల్లి నియోజకవర్గంలో మజ్లిస్ నేతలు ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్ కార్పొరేటర్లు, ఎంఎల్‌ఎలు నిర్లక్ష్యంతో పాటు పక్షపాతంగా వ్యవహరిస్తున్న పాత బస్తీ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News