Monday, August 18, 2025

కెటిఆర్ ఇంట్లో విషాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వియ్యంకుడు, మంత్రి కెటిఆర్ మామ పాకాల హరినాథ రావు (72) కన్నుమూశారు. మంగళవారం హరినాథ రావుకు గుండె పోటు రావడంతో వెంటనే ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. విషయం తెలియగానే మంత్రి కెటిఆర్, ఆయన భార్య శైలిమ ఆస్పత్రికి వెళ్లారు. వియ్యంకుడి మృతి పట్ల సిఎం కెసిర్ సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News