Sunday, September 7, 2025

పెట్రోలింగ్‌ కంపెనీపై పిడుగు.. చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖ నగరంలోని ఈస్ట్‌ఇండియా పెట్రోలింగ్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్‌ ఫిల్టర్‌ ట్యాంక్‌పై ఒక్కసారిగా పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి.స్థానికులు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News