Wednesday, April 30, 2025

ఎయిమ్స్ నుంచి ఎల్ కె అద్వానీ డిశ్చార్జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి కురువృద్ధ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ గురువారం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆసుతప్రి అధికారి ఒకరు తెలిపారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బుధవారం రాత్రి 10.30 గంటలకు అద్వాసీ ఎయిమ్స్‌లో చేరారు. 96 ఏళ్ల అద్వానీకి యూరాలజీ, జురియాట్రిక్ మెడిసన్‌తోసహా వేర్వేరు స్పెషాలిటీలకు చెందిన వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి స్వల్ప ప్రొసీజర్‌ను నిర్వహించినట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News