Monday, June 16, 2025

ఎయిమ్స్‌లో చేరిన ఎల్‌కె ఆద్వాణీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: బిజెపి సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె ఆద్వాణీ అనారోగ్య సమస్యలో ఆస్పత్రిలో చేరారు. మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆద్వాణీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  యురాలజీ విభాగంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అద్వాణీకి వయసు 96 ఏళ్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News